ఏపీలో నేడు 125 కరోనా కేసులు నమోదు..!

-

ఆంధ్రప్రదేశ్ లో కరోనా రోజురోజుకి ఉదృతంగా మారుతుంది. ఇవాళ ఒక్కరోజే 125 కొత్త కరోనా కేసులు నమోదు కాగా 34 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారని రాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో ఇప్పటి వరకు రాష్టంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,843కి చేరుకోగా డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 2,387కి చేరుకుంది. ప్రస్తుతం ఆసుపత్రుల్లో 1,381 మంది చికిత్స పొందుతుండగా మొత్తం మరణాల సంఖ్య 75.

Read more RELATED
Recommended to you

Latest news