ఆంధ్రప్రదేశ్ లో కరోనా రోజురోజుకి ఉదృతంగా మారుతుంది. ఇవాళ ఒక్కరోజే 125 కొత్త కరోనా కేసులు నమోదు కాగా 34 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారని రాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో ఇప్పటి వరకు రాష్టంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,843కి చేరుకోగా డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 2,387కి చేరుకుంది. ప్రస్తుతం ఆసుపత్రుల్లో 1,381 మంది చికిత్స పొందుతుండగా మొత్తం మరణాల సంఖ్య 75.
ఏపీలో నేడు 125 కరోనా కేసులు నమోదు..!
-
Previous article
Next article
Read more RELATEDRecommended to you
చేనేత ఉత్పత్తులపై జీఎస్టీ రీయింబర్స్మెంట్ చేస్తాం : చంద్రబాబు
ఉద్యోగులు, పింఛనర్లకు ఒకటో తేదీనే జీతాలు పడేలా చర్యలు తీసుకుంటామని తెలుగుదేశం...
Ganesh -
IPL 2024 :ముంబై బ్యాటర్ల విఫలం.. లక్నోకి స్వల్ప టార్గెట్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 17వ సీజన్ లో భాగంగా ఈరోజు ముంబై...
Ganesh -
కూటమి మానిఫెస్టో అరచేతిలో వైకుంఠం చూపించింది పేర్ని నాని సెటైర్లు
ఆంధ్రప్రదేశ్ లో కూటమి రిలీజ్ చేసిన మేనిఫెస్టోపై పేర్ని నాని సైటైర్లు...
Ganesh -