ఏపీలో కొత్తగా 168 కేసులు, రెండు మరణాలు నమోదు

-

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి కేసులు ఓ రోజు పెరుగుతూ ఓ రోజు తగ్గుతూ వస్తున్నాయి. ఇక తాజాగా ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్ ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా గడిచిన 24 గంటలలో కొత్తగా 168 కరోనా మహమ్మారి కేసులు నమోదు అయ్యాయి. దీంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం బాధితులు కేసుల సంఖ్య 20,70, 906 కి పెరిగింది. ఒక్క రోజు వ్యవధిలో మరో ఇద్దరు చనిపోవడంతో కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య 14, 425 కి చేరింది.

ప్రస్తుతం రాష్ట్రంలో 2425 యాక్టివ్‌ కరోనా కేసులు ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో 301 మంది బాధితులు కరోనా మహమ్మారి నుంచి కోలుకున్నారు. ఇక నిన్న ఒక్క రోజే ఏపీలో 31 , 040 కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా ఇప్పటి దాకా 3, 01 , 28 , 928 కరోనా పరీక్షలు చేసినట్టు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి కేసులు ఓ రోజు పెరుగుతూ ఓ రోజు తగ్గుతూ వస్తున్నాయి. ఇక తాజాగా ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్ ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా గడిచిన 24 గంటలలో కొత్తగా 168 కరోనా మహమ్మారి కేసులు నమోదు అయ్యాయి. దీంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం బాధితులు కేసుల సంఖ్య 20, 54, 056 లకు చేరింది.

 

Read more RELATED
Recommended to you

Latest news