‘సాక్షి’ కార్యాలయానికి నిప్పు పెట్టిన దుండగులు

-

ఏలూరు జిల్లా సాక్షి కార్యాలయంపై దాడి..జరిగింది. ఏలూరు జిల్లా సాక్షి కార్యాలయంపై దాడి జరుగడంతో.. మంటలు ఎగసిపడుతున్నాయి. ఏలూరు జిల్లా సాక్షి కార్యాలయంపై పెట్రోల్ బాటిళ్ళు, రాళ్ళ తో దాడి చేశారు దెందులూరుకు చెందిన వ్యక్తులు.

Attack on Eluru District Witness Office
Attack on Eluru District Witness Office

అగ్నికి ఆహుతైన ఏలూరు జిల్లా సాక్షి కార్యాలయం వద్ద సోఫా సెట్లు, ఫర్నిచర్ ఉన్నాయి. రెండ్రోజులుగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సాక్షి కార్యాలయాలపై కొనసాగుతున్నాయి దాడులు. నిన్నటి నుంచి సాక్షి కార్యాలయాలపై ఇవే దాడులు జరుగుతున్నాయి. ఈ తరుణంలోనే ఏలూరు జిల్లా సాక్షి కార్యాలయంపై పెట్రోల్ బాటిళ్ళు, రాళ్ళ తో దాడి చేశారు దెందులూరుకు చెందిన వ్యక్తులు. ఈ సంఘటన పై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news