అనసూయ మొదలు పెట్టిన ఆంటీ గోల ఇప్పట్లో ఆగేలాలేదు.!

-

కొత్త గా తెలుగు టీవీ యాంకర్‌లని ఆంటీ అనడం ఇటీవల ట్రెండ్‌గా మారింది. ఈ రచ్చ స్టార్ట్ అయ్యింది హాట్ యాంకర్ అనసూయ తోనే. ఒక దశలో అనసూయను ఆంటీ అంటే నేను యాంటీ అని నెటిజన్స్ తో గొడవ పెట్టుకుంది. దీనితో అగని నెటిజన్స్ బ్యాచ్ మరింత ఘోరంగా  ఆమెను ట్రోల్ చేయడం చేశారు. దీనితో అనసూయ తనని నెటిజన్లు ‘ఆంటీ’ అనడంపై ఏకంగా పోలీస్ స్టేషన్‌కి వెళ్లి ఫిర్యాదు చేసింది.

ఇక అక్కడినుండి ప్రతి సీనియర్ యాంకర్ ను ఆంటీగా కామెంట్స్ చేస్తూ నెటిజన్స్ ఆడుకుంటున్నారు. వాస్తవానికి సుమను కూడా ఈ విషయంలో కామెంట్ చేశారు. కాని సుమ దానికి కామెడీ జోడిస్తూ తనపై సెటైర్స్ వేసుకుంది. ఈ ఆంటీ కామెంట్స్ మరోసారి హల్చల్ చేశాయి.

Anchor syamala At Kavacham Movie Audio Release Photos

నవీన్ చంద్ర హీరోగా  నటించిన తాజా చిత్రం తగ్గేదేలే’ శుక్రవారం థియేటర్లలోకి రాబోతుంది.దండుపాళ్యం సినిమా డైరెక్టర్ శ్రీనివాస్ రాజు గారు ఈ సినిమా తీశారు. ఇందులొ రాజా రవీంద్ర ముఖ్య పాత్ర చేశారు. ఈ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ బుధవారం జరిగింది. ఈ ఈవెంట్‌లో రాజా రవీంద్ర యాంకర్ శ్యామలను  ‘‘శ్యామలీ అంటీకి థ్యాంక్స్’ కామెంట్ చేశారు. దీనితో శ్యామల  ‘అబ్బా.. హా.. అర్రె.. నేనే ఆంటీ అంటే.. మీరు తాతయ్య అయిపోవచ్చు అని వెంటనే కౌంటర్ ఇచ్చింది. అనసూయ పెట్టిన ఈ ఆంటీ గోల ఇప్పట్లో ఆగేలా లేదు.

Read more RELATED
Recommended to you

Latest news