టీ 20 ప్రపంచ కప్ : టాస్ బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్.. కెప్టెన్ గా రోహిత్

-

టీ 20 వరల్డ్‌ కప్‌ మ్యాచ్‌ లలో భాగంగా ఇవాళ ఆస్ట్రేలియా మరియు టీమిండియాల మధ్య రెండో వార్మప్‌ మ్యాచ్‌ జరుగనున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌ దుబాయ్‌ లోని ఇంటర్‌ నేషనల్‌ స్టేడియంలో జరుగుతోంది. ఇక ఈ మ్యాచ్‌ లో టాస్‌ గెలిచిన ఆసీస్‌ మొదట బ్యాటింగ్‌ చేయాలని నిర్ణయం తీసుకుంది. దీంతో మొదట బౌలింగ్‌ చేయనుంది టీమిండియా. ఇక జట్ల వివరాల్లోకి వెళితే…

ఇండియా : KL రాహుల్, రోహిత్ శర్మ (c), ఇషాన్ కిషన్, రిషబ్ పంత్ (w), సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, రాహుల్ చాహర్, భువనేశ్వర్ కుమార్, శార్దూల్ ఠాకూర్, వరుణ్ చకారవర్తి

ఆస్ట్రేలియా : డేవిడ్ వార్నర్, ఆరోన్ ఫించ్ (సి), మిచెల్ మార్ష్, స్టీవెన్ స్మిత్, మార్కస్ స్టోయినిస్, మాథ్యూ వేడ్ (w), అష్టన్ అగర్, మిచెల్ స్టార్క్, కేన్ రిచర్డ్సన్, ఆడమ్ జాంపా, గ్లెన్ మాక్స్వెల్, పాట్ కమిన్స్

Read more RELATED
Recommended to you

Latest news