కాంగ్రెస్ పార్టీ పై బండి సంజయ్ ఘాటు వ్యాఖ్యలు..!

-

కాంగ్రెస్ పార్టీది భస్మాసుర హస్తమని ప్రభుత్వ పాలన లో కాంగ్రెస్ బిఆర్ఎస్ దొందు దొందేనని బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ అన్నారు. ఇవాళ ఆయన కరీంనగర్ లో మీడియాతో మాట్లాడారు. పక్కా అవగాహనతోనే బీఆర్ఎస్ కాంగ్రెస్ పా ర్టీలో ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారని అన్నారు.

తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేసింది అయితే ఆ నిధులు అన్నిటినీ బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రాజెక్టుల రీడ్జైనింగ్ పేరు తో కాలేశ్వరం మేడిగడ్డ నిర్మాణానికి మళ్లించి బూడిద లో పోసిన పన్నీరు చేశారని అన్నారు బిఆర్ఎస్ గుడిని మింగితే కాంగ్రెస్ పార్టీ ఆ గుడిలో లింగాన్ని మింగే బాపతి అని ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news