రేపు ఎన్టీఆర్, పీవీ ఘాట్ లకు బండి సంజయ్

-

మందు తాగి రాష్ట్రాన్ని నడుఫుతే ప్రమాదం అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు  బండి సంజయ్ అన్నారు. కేటీఆర్ చెప్పినట్లు గంగిరెద్దులులా టిఆర్ఎస్ కార్పొరేటర్ అభ్యర్థులు తల ఊపుతున్నారని ఆయన అన్నారు. రాష్ట్రంలో తాగుబోతు,బూతు,విచిత్రమైన మంత్రులు ఉన్నారని ఆయన అన్నారు. కేంద్రం నిధులతోనే తెలంగాణ అభివృద్ధి జరుగుతుందని ఆయన అన్నారు.

టి ఆర్ ఎస్ కు గుణపాఠం చెప్పే పార్టీ బీజేపీనేనాన్న ఆయన టి ఆర్ ఎస్ కు చరమ గీతం పాడుతామని  అన్నారు. Pv,ntr ఘాట్లను కూల్చేస్తామని ఒవైసీ బ్రదర్స్ అంటున్నారు అందుకే రేపు pv, ntr ఘాట్ దగ్గరకు వెళ్లి నేను నివాళులు అర్పిస్తానని అన్నారు. సర్వేజనః సుఖినోభావంతు అంటూ అందరూ బాగుండాలని కోరుకునేదే హిందు ధర్మం అని ఆయన అన్నారు. హిందు సమాజానికి చీల్చే ప్రయత్నం చేస్తే గడీలను, దారు సలాంను బద్దలు కొడుతామనని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news