జగన్‌ కీలక నిర్ణయం..బీసీ కార్పొరేషన్ చైర్మన్ల పదవీ కాలం పొడిగింపు

-

ఏపీ సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి మరో సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఏపీలోని బీసీ కార్పొరేషన్ చైర్మన్ల పదవీ కాలం పొడిగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రభుత్వం. 56 బీసీ కార్పొరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్ల పదవి కాలం పొడిగించింది జగన్‌ సర్కార్‌.

cm jagan
cm jagan

తదుపరి ఉత్తర్వులు వచ్చేంత వరకు పదవుల్లో కొనసాగుతారని స్పష్టం చేసింది ఏపీ ప్రభుత్వం. ఇక ఏపీ సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి తీసుకున్న ఈ సంచలన నిర్ణయంతో 56 బీసీ కార్పొరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్ల కు బిగ్‌ రిలీఫ్‌ దొరికింది. ఇక ఈ నిర్ణయంపై 56 బీసీ కార్పొరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news