భారత్‌తో మ్యాచ్.. ఇంగ్లండ్ కెప్టెన్ సంచలన ఆరోపణలు

-

భారత్ – ఇంగ్లాండ్ 2వ టెస్టు 2వ ఇన్నింగ్స్ లో DRSపై ఇంగ్లాండ్ కెప్టెన్ స్టోక్స్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘క్రాళీ LBW కోసం కుల్దీప్ కోరిన రివ్యూలో DRS సరిగ్గా చూపించలేదు. బాల్ యాంగిల్ లెగ్ స్టంప్ దాటేలా….ట్రాకర్ స్టంప్ ను తాకేలా చూపింది. టెక్నాలజీపై పూర్తి నమ్మకం లేక అంపైర్ కాల్ పట్టుకున్నాం. 100% పక్కాగా చెప్పలేని పరిస్థితులు ఉంటాయి. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. దీనివల్లే ఓడామని చెప్పాను’ అని తెలిపారు.

Ben Stokes not blaming ‘wrong’ DRS decision as virus-hit England beaten by India in second Test

ఇది ఇలా ఉండగా, విశాఖపట్నం లేదు కదా ఐదు టెస్టులలో భాగంగా ఇండియా ఇంగ్లాండ్ మధ్య జరిగిన రెండవ టెస్టులో నాలుగో రోజు 106 రన్స్ తేడాతో ఇండియా ఘనవిజయం సాధించింది. అయితే ఇంగ్లండ్ తో జరిగిన రెండో టెస్టులో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న ఇండియా బౌలర్ జస్ప్రిత్ బుమ్రా మూడో టెస్టుకు దూరం కానున్నట్లు సమాచారం. రాజ్కోట్ వేదికగా జరిగే మ్యాచు ఆయనకు విశ్రాంతి ఇవ్వనున్నట్లు క్రీడా వర్గాలు వెల్లడించాయి. చివరి రెండు టెస్టులకు ఉత్సాహంగా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news