యాదాద్రి వివాదం పై భట్టి సంచలన కామెంట్స్…!

-

యాదాద్రి వివాదం మీద డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క స్పందించారు. తను కావాలని చిన్న స్టోన్ మీద కూర్చున్నానని అన్నారు. దేవునిపై భక్తి భావంతోనే అలా చేశానన్నారు దేవునికి మొక్కులు చెల్లిస్తూ భక్తి భావం తో అలా కూర్చున్నానని చెప్పారు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేస్తున్నందుకు మొక్కు చెల్లించానన్నారు. యాదాద్రి లో ఫోటో చూసి తనకి అవమానం జరిగిందని కొంత మంది భావించారని తనను ఎవరు అవమానించలేదని అన్నారు.

Deputy CM Bhatti’

ఆ ఫోటో తో కావాలని ట్రోల్స్ చేస్తున్నారని మండిపడ్డారు డిప్యూటీ సీఎం గా రాష్ట్రాన్ని శాసిస్తున్నా అని అన్నారు. మూడు శాఖలతో ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్నానని అన్నారు తను ఎవరికీ తలవంచే వాడిని కాదని అన్నారు అలానే ఎవరో పక్కన కూర్చోబెడితే కూర్చునే వాడిని కాదని ఆత్మగౌరాన్ని చంపుకునే మనస్తత్వం తనది కాదని భట్టి విక్రమార్క అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news