BREAKING : టీటీడీ కొత్త ఛైర్మన్‌గా భూమన కరుణాకర్‌రెడ్డి !

-

త్వరలో టీటీడీకి కొత్త పాలకమండలి ఏర్పాటు కానుంది. టీటీడీకి పాత పాలకమండలికి పదవి కాలం త్వరలోనే ముగియనుంది. ఈ నేపథ్యంలోనే త్వరలో టీటీడీకి కొత్త పాలకమండలి ఏర్పాటు కానుంది. ఇక ఈ సారి టీటీడీ కొత్త ఛైర్మన్‌గా భూమన కరుణాకర్‌రెడ్డిని నియమించే అవకాశం ఉన్నట్లు సమాచారం అందుతోంది.

సంక్రాంతి తర్వాత కొత్త పాలకమండలి ఏర్పాటయ్యే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం అందుతోంది. టీటీడీ కొత్త ఛైర్మన్‌గా భూమన కరుణాకర్‌రెడ్డిని నియమించి, వైవీ సుబ్బారెడ్డికి వైసీపీ ఉత్తరాంధ్ర పూర్తిస్థాయి బాధ్యతలు అప్పగించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. మరి దీనిపై క్లారిటీ రావాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

Read more RELATED
Recommended to you

Latest news