కుమారి ఆంటీ పై బిగ్ బాస్ బ్యూటీ సంచలన కామెంట్స్..!

-

సోషల్ మీడియాలో కుమారి ఆంటీ పేరు బాగా వినపడుతోంది. ప్రత్యేకించి ఆమె గురించి చెప్పక్కర్లేదు. ఏకంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి వెళ్లి సంచలనాన్ని సృష్టించింది. కుమారి ఆంటీ వీడియోలు కూడా వైరల్ అవుతూ ఉంటాయి. రీసెంట్ గా బిగ్ బాస్ ఫేమ్ కీర్తి కుమారి ఆంటీ ఫుడ్ సెంటర్లో తినడానికి వెళ్ళింది. తర్వాత అక్కడ ఫుడ్ అసలు బాలేదని జనాలు ఎందుకు ఎగబడి మరీ తింటున్నారో అర్థం కావట్లేదని అంది.

నేను ఇప్పుడే వెళ్లి తినొస్తాను నేను ఇంట్లో చికెన్ కర్రీ కుమారి ఆంటీ కన్నా బాగా చేస్తాను అని కీర్తి చెప్పింది. నేటిజన్లు ఆమెని విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. ఈ ట్రోల్స్ పై కీర్తి స్పందిస్తూ మేము ఉన్నది ఉన్నట్లు చెప్పాం తప్ప వీడియో పై చాలా మంది స్పందించి హర్ట్ అయ్యి కామెంట్లు పెడుతున్నారని కీర్తి చెప్పింది ప్రస్తుతం ఇవి హాట్ టాపిక్ అవుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news