రెండో జాబితా విడుదల చేసిన బీజేపీ… తెలంగాణలో మళ్లీ జంపింగ్ అభ్యర్థులకే టిక్కెట్లు

-

మరికొన్ని రోజులలో దేశవ్యాప్తంగా పార్లమెంటు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా పార్టీలు పార్లమెంట్ స్థానానికి సంబంధించిన అభ్యర్థులను ప్రకటిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలి తొలి జాబితాను బిజెపి ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా రాబోయే లోక్సభ ఎన్నికలకు సంబంధించి బీజేపీ రెండో జాబితా విడుదల చేసింది.72 మందితో కూడిన రెండో జాబితా ప్రకటించింది.అయితే ఇందులో తెలంగాణలో ఆరుగురికి చోటు కల్పించింది.మళ్లీ అదే తోవలో జంపింగ్ అభ్యర్థులకే టిక్కెట్లు బిజెపి కేటాయించింది.

1.ఆదిలాబాద్ నుంచి గోడెం నగేష్ (2024లో బీఆర్ఎస్ నుండి బీజేపీలో చేరిక)

2.పెద్దపల్లి నుంచి గోమాస శ్రీనివాస్ (2024లో కాంగ్రెస్ నుండి బీజేపీలో చేరిక)

3.నల్గొండ నుంచి శానంపూడి సైది రెడ్డి (2024లో బీఆర్ఎస్ నుండి బీజేపీలో చేరిక)

4.మహబూబాబాద్ నుంచి సీతారాం నాయక్ (2024లో బీఆర్ఎస్ నుండి బీజేపీలో చేరిక)

5.మహబూబ్ నగర్ నుంచి డీకే అరుణ (కాంగ్రెస్ నుండి చేరిక)

Read more RELATED
Recommended to you

Latest news