బ్రేకింగ్ న్యూస్ : సాదాబైనామా జీవోను జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం

-

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 60 యేళ్ళ చరిత్రలో ఎన్నడు లేని విధంగా భూ సమస్యల పరిష్కారానికై సాదా బైనమా కార్యక్రమాన్ని మరోసారి ప్రకటించింది తెలంగాణ సర్కార్‌…గతంలో సాదాబైనాలో భూ సమస్యలు పరిష్కరించుకొని వారి కోసం ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది..గత అసెంబ్లీ సమావేశాలో మరొ సారి సాదాబైనాను ప్రకటించాలని రైతులు, రాజకీయ పార్టీల విజ్ఞప్తి చేశారు..అప్పుడు కేసీఆర్‌ సానుకూలంగా స్పందించారు..నిరుపేదల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని గతంలో వున్న భూ సమస్యలను తొలగించేందుకు సాదా బైనమా కార్యక్రమాన్ని మరో చెపడుతామని చెప్పారు..తాజాగా దానికి సంబంధించిన జీవోను ప్రభుత్వం విడుదల చేసింది..రైతులు,భూసమస్యలు ఉన్న వారికి ఇది మంచి అవకాశం.

Read more RELATED
Recommended to you

Latest news