బ్రేకింగ్: మద్యం ధరలు తగ్గింపు.. మందుబాబులకు శుభవార్త !

-

దేశంలో ఏ రంగంలో ఆదాయాలు పెరిగినా తగ్గినా ఒక్క మద్యం వ్యాపారస్తులు మాత్రం నిరంతరం లాభాలబాటలోనే పయనిస్తూ ఉంటారు. ఎందుకంటే మద్యానికి ప్రజల్లో అంతటి డిమాండ్ ఉంది, ఎటువంటి కార్యం అయినా ఆ ఇంట్లో మద్యం ఏరులై పారాల్సిందే. వివాహాలు అయినా, చావు అయినా మద్యం పార్టీ ఇవ్వడం ఖచ్చితంగా అయిపోయింది. అందుకే మద్యం వ్యాపారం ఎప్పడూడూ టాప్ లో ఉంటుంది. అందుకే మద్యాన్ని తాగే వారిని ముద్దుగా మందుబాబులు అని పిలుచుకుంటాము.. కాగా తాజాగా తెలంగాణ ప్రభుత్వం వీరికి శుభవార్తను అందించింది.

మద్యం అమ్మకాలపై ఎక్సయిజ్ సుంకాన్ని తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. కాగా మద్యం ధరలలో స్వల్ప మార్పులు వచ్చాయి. క్వార్టర్ పై రూ. 10 , హాఫ్ పై రూ. 20 మరియు ఫుల్ పై రూ. 40 తగ్గినట్లుగా ప్రభుత్వం ప్రకటించింది. దీనితో మందుబాబులు ఫుల్ హ్యాపీ గా ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news