BREAKING : నమస్తే ఆంధ్రపద్రేశ్.. ఏపీలో బీఆర్ఎస్ న్యూస్ పేపర్

-

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఏపీలో BRS పార్టీ న్యూస్ పేపర్ ప్రారంభించనున్నట్లు కెసిఆర్ ప్లాన్ చేస్తున్నారని సమాచారం. నమస్తే ఆంధ్రప్రదేశ్ పేరు తో న్యూస్ పేపర్ న్యూస్ తీసుకురానుంది BRS పార్టీ.

BRS పార్టీ త్వరలోనే న్యూస్ పేపర్ ను కూడా ప్రారంభించనున్నట్లు సమాచారం అందుతుంది. ఇతర రాష్ట్రాలలో BRS పార్టీ విస్తరణ పై ఆ పార్టీ అధ్యక్షుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టి పెట్టిన సంగతి తెలిసిందే. ఈ తరుణంలోని సీఎం కేసీఆర్ ఏపీలో తన న్యూస్ పేపర్ ను… వ్యాప్తి చేస్తున్నారు. అలాగే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఏపీలో 175 సీట్లలో BRS పార్టీ పోటీ చేయనున్నది.

Read more RELATED
Recommended to you

Exit mobile version