త్వరలో ఏపీకి కేంద్ర బృందం..దీనిపైనే ఫోకస్‌.

-

త్వరలోనే ఏపీకి కేంద్ర బృందం వస్తున్నట్లు అధికారులకు కేంద్రం సమాచారం ఇచ్చింది..ఇటీవల భారీ వర్షాలకు తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌లో కేంద్ర బృందం పర్యటించనుంది. 26 తర్వాత రాష్ట్రానికి కేంద్ర బృందం రానుందని సమాచారం అందింది..కేంద్ర హోంశాఖ జాయింట్ సెక్రటరీ రాకేశ్‌ కుమార్‌ సింగ్‌ నేతృత్వంలోని బృందం ఏపీకి రానుంది..భారీ వర్షాలతో నష్టపోయినా ప్రాంతాల్లో కేంద్ర బృందం పర్యటించనుంది..పంట నష్టం,వరద నష్టాలపై అంచనాలను తయారు చేసి కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వనుంది బృందం..ఈ ఏడాదిలో భారీ వర్షాలు, వరదల వల్ల జరిగిన నష్టాన్ని ఈ బృందం అంచనా వేయనుంది.

Read more RELATED
Recommended to you

Latest news