విదేశీ సరిహద్దుల గుండా బీఎస్ఎఫ్ జూరిస్డిక్షన్ పరిధిని పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు ఈ నిర్ణయమే కేంద్ర, రాష్ట్రాల మధ్య సంబంధాలపై ప్రభావం చూపిస్తోంది. త్రుణమూల్ కాంగ్రెస్, కాంగ్రెస్ మధ్య విమర్శలను పెంచేలా చేసింది. కేంద్రం రాష్ట్రాలను సంప్రదించకుండా బీఎస్ఎఫ్ పరిధిని పెంచిందని, ఇది రాష్ట్రాల హక్కులను కాలరాయడమే అని త్రుణమూల్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. ఇది దేశ సమాఖ్య స్పూర్తిని భంగం కల్గించడమే అని టీాఎంసీ స్పోక్స్ పర్సర్ కునాల్ ఘోష్ అన్నారు.
కేంద్రం సమాఖ్య స్పూర్తికి విఘాతం కలిగిస్తోంది… బీఎస్ఎఫ్ పరిధి పెంపుపై త్రుణమూల్ కాంగ్రెస్
-