Ipl 2022 : నేడు చెన్నై తో తలపడనున్న బెంగళూరు

-

ఐపీఎల్‌ 2022 మెగా టోర్నీ… చాలా ఉత్కంఠ భరితంగా సాగుతోంది. ఇప్పటి ఈ టోర్నీలో 21 మ్యాచ్‌ లు పూర్తి కాగా.. అన్ని మ్యాచ్‌ లు అందరినీ ఎంటర్‌ టైన్‌ చేస్తూనే ఉన్నాయి. ఇక ఇవాళ చెన్నై సూపర్ కింగ్స్, బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ జట్ల మధ్య 22 వ మ్యాచ్‌ జరుగనుంది. ఈ మ్యాచ్‌ ముంబైలోని డీవై పాటిల్‌ స్టేడియంలో.. సాయంత్రం 7.30 గంటలకు ప్రారంభం కానుంది. ఇక జట్ల వివరాల్లోకి వెళితే..

చెన్నై సూపర్ కింగ్స్ : రుతురాజ్ గైక్వాడ్, రాబిన్ ఉతప్ప, మొయిన్ అలీ, అంబటి రాయుడు, రవీంద్ర జడేజా, శివమ్ దూబే, MS ధోని, డ్వేన్ బ్రావో, క్రిస్ జోర్డాన్, ముఖేష్ చౌదరి, మహేశ్ తీక్షణ/డ్వైన్ ప్రిటోరియస్/ఆడమ్ మిల్నే పాటిలేంగెర్స్ రాయల్

బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ : ఫాఫ్ డు ప్లెసిస్, అనుజ్ రావత్, విరాట్ కోహ్లీ, గ్లెన్ మాక్స్‌వెల్, దినేష్ కార్తీక్, షాబాజ్ అహ్మద్, డేవిడ్ విల్లీ, వనిందు హసరంగా, సిద్దార్థ్ కౌల్, ఆకాష్ దీప్, మహ్మద్ సిరాజ్

 

 

Read more RELATED
Recommended to you

Latest news