మాజీ మంత్రి నారాయణ కార్యాలయంలో సిఐడి సోదాలు

-

నారాయణ విద్యాసంస్థల ప్రధాన కార్యాలయాలలో సిఐడి సోదరులు కలకలం రేపుతున్నాయి. మాజీ మంత్రి నారాయణ కార్యాలయాలలో సిఐడి తనిఖీలు చేస్తుంది. హైదరాబాదులోని NSPIRA సంస్థలో అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. నారాయణ సంస్థల నుంచి రామకృష్ణ హౌసింగ్ సంస్థలోకి భారీగా నిధులు మళ్లించినట్లు ఆరోపణలు రావడంతో సిఐడి ఈ తనిఖీలు చేపట్టినట్లుగా తెలుస్తోంది.

ఈ డబ్బులతో నారాయణ బినామీ పేర్లతో భూములు కొనుగోలు చేసినట్లుగా తెలుస్తోంది. అలాగే ఏపీ రాజధాని అమరావతి తో చట్టవిరుద్ధంగా అసైన్డ్ భూముల కొనుగోలుపై సోదాలు జరుగుతున్నట్లు సమాచారం. ఈ సోదరుడు 22 మంది ఏపీ సిఐడి అధికారులు పాల్గొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news