చంద్ర బాబు, పవన్ కళ్యాణ్ పై సీఎం జగన్ ఫైర్..!

-

చంద్రబాబుకు అధికారంతో వీళ్లకు ఫ్యూజులు ఎగిరిపోతాయి. రాష్ట్రంలో చంద్రబాబు ఉండడు.. ఆయన దత్త పుత్రుడు ఉండడని సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దత్త పుత్రుడిగా రి ఇల్లు హైదరాబాద్ లోనే ఉంటుంది. చంద్రబాబు ఇల్లు కూడా పక్క రాష్ట్రంలోనే ఉందని చెప్పారు. దత్తపుత్రుడికి ఆడవాళ్లు, ఇల్లాలిపై గౌరవం ఉండదు.  ఫ్యాకేజీ స్టార్ ఓడిపోయిన గాజువాక, భీమవరంతో అసలు సంబంధమే లేదన్నారు సీఎం జగన్. 

రెండు షూటింగ్ ల మధ్యలో రాష్ట్రానికి అప్పుడప్పుు వచ్చి పోతుంటాడు దత్త పుత్రుు. కానీ దత్తపుత్రుడి ఇల్లాలు మాత్రం ప్రతీ మూడేళ్లకొకసారి మారుతుంటుంది. పెళ్లిళ్లు, వివాహ వ్యవస్థపై దత్త పుత్రుడికి గౌరవం లేదు. రాజకీయాలు అంటే విలువలు, విశ్వనీయత ఉండాలని పేర్కొన్నారు సీఎం జగన్. ముఖ్యంగా సొంత పార్టీని, సొంత వర్గాన్ని అమ్ముకునే ఓ వ్యాపారి పవన్ కళ్యాణ్ అని విమర్శించారు. గతంలో ప్రజాధనం ఎవ్వరి చేతిల్లోకి పోయిందని ప్రశ్నించారు.

ఆంధ్రరాష్ట్రాన్ని దోచుకొని హైదరాబాద్ లో పంచుకోవడానికి అని.. ఇది ఆంధ్ర రాష్ట్రంపై ఉన్న ప్రేమ అన్నారు. వీళ్లెవ్వరూ మన రాష్ట్రంలో ఉండరు. చంద్రబాబు, చంద్రబాబు కుమారుడు లోకేష్, చంద్రబాబు బామ్మర్ది నందమూరి బాలకృష్ణ ఏపీలో ఉండరు అని.. ఇంతకు ముందు ఎప్పుడైనా మన రాష్ట్రంలో కనిపించారా..? చంద్రబాబు నాయుడు ఎక్కువగా పక్క రాష్ట్రంలోని హైదరాబాద్ లోనే ఎక్కువగా కనిపించేవాడు.

Read more RELATED
Recommended to you

Latest news