పీజేఆర్ ఫ్లై ఓవర్ ను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి

-

పీజేఆర్ ఫ్లై ఓవర్ ను ప్రారంభించారు సీఎం రేవంత్ రెడ్డి. అత్యాధునిక హంగులతో మల్టీ లెవల్ ఫ్లైఓవర్ నిర్మాణం జరిగింది. రూ. 182.72 కోట్లతో ఫ్లైఓవర్ నిర్మాణం జరిగింది. ఓఆర్​ఆర్–కొండాపూర్ మధ్య సునాయాస ప్రయాణం కొనసాగుతోంది.

CM Revanth Reddy inaugurates PJR flyover
CM Revanth Reddy inaugurates PJR flyover

హైటెక్ సిటీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ మధ్య మెరుగైన కనెక్టివిటీ చేశారు. గచ్చిబౌలి జంక్షన్ వద్ద గణనీయంగా ట్రాఫిక్ తగ్గనుంది.

  • ఐటీ సిగలో మణిహారం
    పీజేఆర్​ ఫ్లై ఓవర్​
  • (శిల్పా లేఅవుట్ స్టేజ్-2 ఫ్లైఓవర్)
  • రూ.182 కోట్లతో నిర్మాణం.. 1.20 కి.మీ​ పొడవు. 24 మీటర్ల వెడల్పు.
  • రెండు దిశల్లో ఆరు లేన్ల రోడ్డు.. ఐటీ జోన్​లో ట్రాఫిక్​ ఇబ్బందులకు పరిష్కారం​
  • రద్దీ వేళలో 10 నిమిషాల సమయం ఆదా
  • రోజుకు 2.72 లక్షల వాహనాలకు ఇంధన పొదుపు.
  • ఓఆర్​ఆర్–కొండాపూర్ మధ్య సునాయాస ప్రయాణం
  • హైటెక్ సిటీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ మధ్య మెరుగైన కనెక్టివిటీ.

Read more RELATED
Recommended to you

Latest news