ఏపీ సచివాలయంలో కరోనా కలకలం..!

-

ఏపీ సచివాలయంలో కరోనా కలకలం రేగుతోంది. తాజాగా మరో ఐదుగురు సచివాలయ ఉద్యోగులకు కరోనా పాజిటివ్ గా తేలడంతో తోటి ఉద్యోగులు వణికిపోతున్నారు. కాగా ఇప్పటివరకు ఏపీ సచివాలయంలో కరోనా సోకిన వారి సంఖ్య 10కి చేరింది. వెంటనే అప్రమత్తమైన అధికారులు వీరితో సన్నిహితంగా ఉన్నవారిని హోం క్వారంటైన్లో ఉంచి, సచివాలయంలోని వివిధ బ్లాకులను శానిటైజ్ చేయిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news