భారత్ సరిహద్దుల్లో 200 మంది కరోనా ఉగ్రవాదులు…!

-

పాకిస్తాన్ కుక్క బుద్ధి ఎప్పటికి మారే అవకాశం ఉండదు. ఒక పక్క జనాలు కరోనా వైరస్ తో అక్కడ చస్తున్నా సరే పాకిస్తాన్ మాత్రం మన సరిహద్దుల్లో ఎక్కువగా చెలరేగిపోవడానికి చూస్తుంది. ఆ దేశ ఉగ్రవాదులకు అన్ని విధాలుగా అండగా నిలుస్తుంది అక్కడి ప్రభుత్వం. కరోనా వైరస్ దెబ్బకు ఆ దేశంలో పరిస్థితి రోజు రోజుకి ఆందోళనకరంగా మారుతుంది. అయినా సరే అక్కడి ఉగ్రవాదులు భారత్ ని టార్గెట్ చేసారు.

జమ్మూ సరిహద్దుల్లో ఉగ్రవాదులు వచ్చే అవకాశం లేకుండా చేయడం తో నేపాల్ బీహార్ సరిహద్దుల్లో ఇప్పుడు కొత్త వ్యూహాలను సిద్దం చేసింది పాకిస్తాన్ ప్రభుత్వం. అక్కడ దాదాపు 200 మంది ఉగ్రవాదులకు కరోనా వైరస్ అంటించి వారికి పారాసిటమాల్ మందు బిళ్ళలు ఇచ్చి భారత్ కి పంపించే యోచనలో ఉంది. వాళ్ళు ఇప్పుడు అక్కడ ఆశ్రయం పొందుతున్నారు. బీహార్ లో అడుగు పెట్టే అవకాశాలు ఉన్నాయని నిఘా వర్గాలు చెప్తున్నాయి.

దీనితో కఠిన ఆంక్షలకు బీహార్ ప్రభుత్వం సిద్దమైంది. బీహార్ పోలీసులు కూడా ఇప్పుడు చాలా జాగ్రత్తలు పడుతున్నారు. రాష్ట్రంలోకి వచ్చే వారి విషయంలో పక్కా చర్యలు చేపడుతున్నారు. ఎవరు వచ్చినా సరే ధర్మల్ స్క్రీనింగ్ నిర్వహిస్తున్నారు. అయితే ఈ ధర్మల్ స్క్రీనింగ్ కి దొరకకుండా ఉగ్రవాదులు ఎక్కువగా పారాసిటమాల్ మందు బిళ్ళలు వేసుకున్నారని గుర్తించారు. వైద్యులను కూడా సరిహద్దుల్లో ఉంచుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news