షాకింగ్: ఆస్ట్రేలియా ప్రకటించిన WTC జట్టులో కోహ్లీ రోహిత్ లకు నో ఛాన్స్ !

-

మరో రెండు రోజుల్లో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్ ఇండియా మరియు ఆస్ట్రేలియా జట్ల మధ్యన జరగనున్న విషయం తెలిసిందే. తాజాగా ఆస్ట్రేలియా క్రికెట్ యాజమాన్యం WTC టోర్నీ అఫ్ ది టీం ను ప్రకటించింది. కానీ ఈ జట్టులో ఇండియా కెప్టెన్ మరియు స్టార్ క్రికెటర్ అయిన రోహిత్ శర్మ మరియు విరాట్ కోహ్లీ లకు చోటు కల్పించకపోవడం చాలా బాధాకరంగా ఉంది. ఇప్పుడు ఈ విషయం పట్ల రోహిత్ కోహ్లీ అభిమానులు సోషల్ మీడియా వేదికగా క్రికెట్ ఆస్ట్రేలియాపై కామెంట్ లు చేస్తున్నారు. కాగా ఈ టీం లో గత ఆరు నెలలుగా క్రికెట్ కు దూరంగా ఉన్న రిషబ్ పంత్ కు చోటు కల్పించడం చాలా ఆశ్చర్యంగా ఉంది.

WTC టీం అఫ్ ది టోర్నమెంట్: ఉస్మాన్ ఖవాజా, కరుణరత్నే, బాబర్ అజాం, కరుణరత్నే , రూట్, ట్రావిస్ హెడ్ , జడేజా , పంత్, అశ్విన్, కమిన్స్, ఆండర్సన్ మరియు రబడా లకు జట్టులో చోటు కల్పించారు.

Read more RELATED
Recommended to you

Latest news