బావిలోకి కారు ఘ‌ట‌న లో.. త‌ల్లి కొడుకు ల‌తో పాటు గ‌జ ఈత‌గాడు మృతి

-

బావి లో కి కారు దూసుకెళ్లిన ఘ‌ట‌న సిద్దిపేట్ జిల్లా లోని దుబ్బాక లో చోటుచేసుకుంది. ఈ ఘ‌ట‌న లో కారు లో ఉన్న త‌ల్లి కొడుకు లు భాగ్యల‌క్ష్మీ , ప్ర‌శాంత్ మృతి చెందారు. అయితే బుధ వారం సాయంత్రం కారు బావి లోకి దూసుకెళ్లింది. దీంతో వారిని కాపాడ టానికి స‌హాయక చ‌ర్య‌లు చేసే క్ర‌మం లో గ‌జ ఈతగాడు న‌ర్సింలు మృతి చెందాడు. కారు ను తాడుల తో బ‌య‌ట‌కు తీసే స‌మ‌యం రెండు తాళ్ల మ‌ధ్య ఇరుక్కున్నారు.

దీంతో గ‌జ ఈతగాడు నర్సింలు మృతి చెందాడు. దీంతో నిర్సింలు మృతి చెంద‌డానికి కార‌ణం అధికారులే అని న‌ర్సింలు సొంత గ్రామం ఎన‌గుర్తి లో కుటుంబ స‌భ్యులు, గ్రామస్తులు ఆందోళ‌న చేపట్టారు. ఇది ఇలా ఉండ‌గా కారు లో ప్ర‌యాణిస్తున్న త‌ల్లి కొడుకులు మెదక్ జిల్లా నిజాంపేట్ మండ‌లం నందిగామా వాసుల‌ను తెలుస్తుంది. కాగ త‌ల్లి అనారోగ్యం తో ఉంటే సిద్ధిపేట్ లోని ఆస్ప‌త్రి లో వైద్యం చేయించ‌డానికి తీసుకు వెళ్లే క్ర‌మం లో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. అయితే కారు టైర్ పంక్చ‌ర్ కావ‌డం తోనే ఈ ప్ర‌మాదం జ‌రిగింద‌ని తెలుస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news