పక్కింటి కుర్రాడితో ఆంటీ రాసలీలలు..రాత్రి తలుపు తెరువగానే !

-

కర్ణాటకలోని వడగెరె గ్రామంలో బసవయ్య, భాగ్య శ్రీ అనే దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. బాగ్య శ్రీ దంపతులకు పక్కనే ఉన్న రియాజ్‌ అనే వ్యక్తితో ఆర్థిక లావాదేవీలున్నాయి. ఈ నేపథ్యంలోనే.. రియాజ్‌, భాగ్య శ్రీల మధ్య అక్రమ సంబంధం ఏర్పడింది. ఈ వ్యవహారం భాగ్య శ్రీ దంపతులమధ్య వివాదానికి దారితీసింది.

దీంతో తన ప్రియుడు రియాజ్‌ ను భాగ్య శ్రీ కొంత కాలం దూరం పెట్టింది. ఈ నేపథ్యంలోనే.. ఆదివారం తెల్లవారు జామున గుర్తు తెలియని వ్యక్తి వారి ఇంటి తలుపు కొట్టాడు. వచ్చిందిద ఎవరో అని తలుపు తీయగానే భాగ్య శ్రీపై ఆ వ్యక్తి దాడి చేశాడు.

ఆమె పిల్లల కళ్ల ముందే కత్తితో పొడిచి.. భాగ్య శ్రీ ప్రాణాలు తీశాడు. దీంతో పోలీసులు అక్కడకు చేరుకుని విచారణ చేపట్టారు. భాగ్య శ్రీ భర్త బసవయ్య ఏదో పెళ్లి ఉందని.. వేరే ఊరు వెళ్లాడు. అతడికి ఫోన్‌ చేస్తే స్విచ్‌ ఆఫ్‌ అని వచ్చింది. మరోవైపు మృతరాలి ప్రియుడు రియాజ్‌ పరారీలో ఉన్నాడు. దీంతో పోలీసులు ఈ కేసు దర్యాప్తు వేగవంతం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news