భ‌ర్త బెస్ట్ ఫ్రెండ్‌తో అక్ర‌మ సంబంధం.. భ‌ర్త‌కు తెలియ‌డంతో..

-

స‌మాజంలో మాన‌వ‌త విలువ‌లు మంటక‌ల‌సిపోతున్నాయి. త‌మ కాంచ వాంఛ తీర్చుకోవ‌డానికి దేనికైనా సిద్ధ పడుతున్నారు. వావి వ‌రుస‌లు లేకుండా మాన‌వ మృగాల్ల ప్ర‌వ‌ర్తిస్తున్నారు. భ‌ర్తలు, భార్య‌లు ఉన్నా.. అక్ర‌మ సంబంధాల వైపే చూస్తున్నారు. ఈ వ్యవ‌హారాలు బ‌యట తెలియ‌డంతో కుటుంబాలే న‌ష్టపోతున్నాయి. తాజా గా మ‌ధ్య ప్ర‌దేశ్ రాష్ట్రంలో జ‌రిగిన ఘ‌ట‌న క‌ల‌క‌లం సృష్టిస్తుంది. మ‌ధ్య ప్ర‌దేశ్ రాష్ట్రంలో రాజు అనే వ్య‌క్తి ఇటీవ‌ల వివాహం చేసుకున్నాడు. త‌న కొత్త భార్య‌తో సంతోషంమైన జీవితాన్ని గ‌డుపుతున్నాడు. ఇదిల ఉండ‌గా.. రాజు స్నేహితుడు విరేష్ అనే వ్య‌క్తి త‌ర‌చూ ఇంటికి వ‌చ్చే వాడు.

రాజు భార్య ను సిస్ట‌ర్ అని పిలుస్తూనే.. మొగ్గులోకి దించ‌డానికి వ్యూహాల‌ను రచించాడు. రాజు భార్య కూడా విరేష్.. ట్రాప్ లో ప‌డిపోయింది. దీంతో వీరి మ‌ధ్య వివాహేత‌ర సంబంధం ఏర్పాడింది. కొద్ది రోజుల పాటు వీరి ర‌హ‌స్య బంధం సాగింది. కానీ ఒక్క రోజు రాజు కు అనుమానం వ‌చ్చి.. ఇంట్లో రెక్కీ నిర్వ‌హించాడు. విరేష్, త‌న భార్య అక్ర‌బ సంబంధాన్ని రెడ్ హాండెడ్ గా ప‌ట్టుకున్నాడు.

విరేష్ కు దేహ శుద్ది చేసి.. భార్యకు చిత్ర హింస‌లు పెట్ట‌డం ప్రారంభించాడు. త‌న ప్రయివేట్ పార్టుల‌పై సిగ‌రెట్ల‌తో కాల్చ‌డంతో పాటు కత్తితో కోయ‌డం వంటి ప‌నులు చేశాడు. దీంతో రాజు భార్య త‌న పుట్టింకి వెళ్లిపోయి. విడాకులు తీసుకుంది. ప‌చ్చ‌గా సాగిన జీవితం అక్ర‌మ సంబంధాల‌తో చెల్లాచ‌దురు అయింది.

Read more RELATED
Recommended to you

Latest news