ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య‌నే చంపాడు కార‌ణం తెలిస్తే షాక్

-

ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వందేళ్లు త‌న తోనే ఉంటాన‌ని మాట ఇచ్చాడు. అంత లోనే ఎంత‌గానో ప్రేమించే భార్య నే గొంతు కోసి చంపేసాడు. దీనికి కార‌ణం తెలిస్తే అందురూ షాక్ కు గురి కావాల్సిందే. బీహార్ రాష్ట్రంలో పాట్నా కు చెందిన స‌న్నీ పాశ్వాన్, వ‌ర్ష కుమారి ఇద్ద‌రు నాలుగేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అప్ప‌టి నుంచి స‌న్నీ కూడా వ‌ర్ష వాళ్లి ఇంటి వ‌ద్దే ఉంటున్నారు. వీరికి ఇద్ద‌రు పిల్లలు కూడా ఉన్నారు. కాగ స‌న్నీ చూపు త‌న భార్య చెల్లి లి పై ప‌డింది. వీరి మ‌ధ్య కాస్త ఉన్న స‌న్నీహీత్యాన్ని ప్రేమ‌గా మ‌లిచాడు స‌న్నీ. ఈ విష‌యం వ‌ర్ష కు తెలిసింది.

దీంతో త‌న భ‌ర్త తో గొడ‌వ కు దిగింది. చివ‌రికి కొత్త ప్రేయ‌సి కోసం ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య నే అత కీరాతంగా గొంతు కొసి చంపేసాడు. అంతే కాకుండ త‌న భార్య మృత‌దేహం ఎవ‌రికీ క‌నిపించ కుండా చేయాల‌ని ప్ర‌య‌త్నం చేశాడు. ముట క‌ట్టి ప‌డేసే ప్ర‌య‌త్నం కూడా చేశాడు. అయితే స్థానికులు గ‌మ‌నించి పోలీసుల కు స‌మాచారం అందించారు. అయితే పోలీసులు ఘ‌ట‌న స్థలానికి చేరుకునే లోపే సన్నీ త‌న కొత్త ప్రేయ‌సి తో పరారు అయ్యాడు. దీంతో పోలీసులు కేసు న‌మోదు చేసుకున్నారు. అలాగే స‌న్నీ కోసం వెతుకుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news