ఛీ పాడు.. ఒకే గదిలో ముగ్గురు మహిళలతో శృంగారం..!

-

ఢిల్లీలో వ్యభిచార ముఠా గుట్టు రట్టయింది. కొత్త సమాచారం మేరకు పోలీసులు వ్యభిచార గృహంపై దాడులు చేశారు. అనంతరం నలుగురు మహిళలను, ఓ విటుడిని అరెస్టు చేశారు పోలీసులు. ఈ ఘటన వివరాల్లోకి వెళితే.. ఢిల్లీలోని దిల్షాద్ కాలనీ లో ఇంట్లో గుట్టు చప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది..

దీంతో పోలీసులు ఆ ఇంటిపై దాడి చేసేందుకు ఏర్పాటు చేశారు. అందులో ఓ కానిస్టేబుల్ను డెకాయ్ గా ఆ ఇంటిలోకి పంపించారు. డెకాయ్ గా వెళ్లిన కానిస్టేబుల్ ఓ మహిళ ఆ ఇంటిలోని అండర్ గ్రౌండ్ లోకి తీసుకెళ్లి మాట్లాడింది. తన వద్ద మొత్తం ముగ్గురు మహిళలు ఉన్నారని.. ఒక్కొక్కరికి 1500 రూపాయల చొప్పున తీసుకుంటున్నట్లు పేర్కొంది. తాజా సమాచారం తెలుసుకున్న కానిస్టేబుల్ వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు. దీంతో పోలీసుల బృందం ఇంటిపై దాడి చేసి.. ఆ ముఠాను అరెస్టు చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news