ధరణి గైడ్లైన్స్ ని జారీ చేసిన ప్రభుత్వం..!

-

ధరణి మార్గదర్శకాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేయడం జరిగింది సమస్యల పరిష్కారానికి అధికారులని ప్రభుత్వం అలానే ఆర్డిఓ లకి అధికారుల్ని బధలాయించింది. జిల్లా స్థాయి అధికారులు సీసీఎల్ఏ లకి అధికారుల్ని బదిలాయిస్తున్నట్లు మార్గదర్శకాల్లో పేర్కొన్నారు.

ఏ స్థాయి అధికారికి ఎటువంటి అధికారులు ఉంటాయో ఈ మార్గదర్శకం లో వెల్లడించారు ఇలా ధరణి మార్గదర్శకాలని తీసుకు వచ్చారు. ధరణి గైడ్లైన్స్ ని ప్రభుత్వం ఇప్పుడు జారీ చేసిందని తెలుస్తోంది. ఈ గైడ్లైన్స్ లో తహసిల్దార్లు అలానే ఆర్డీవోలకు అధికారులని బదిలాయించింది. ధరణి సమస్యల పరిష్కారానికి అధికారుల్ని ప్రభుత్వం బదిలాయించింది.

 

Read more RELATED
Recommended to you

Latest news