తరుణీహట్ ని పరిశీలించిన పొంగులేటి..!

-

రూరల్ మండలం వరంగల్ క్రాస్ రోడ్ లో గల తరలి హార్ట్ గత కొన్ని సంవత్సరాలుగా నిరుపయోగంగా ఉండడంతో స్థానిక కాంగ్రెస్ నాయకులు విన్నపం చేయడంతో బుధవారం సాయంత్రం రాష్ట్ర రెవెన్యూ శాఖ హౌసింగ్ సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కలెక్టర్ వి.పి గౌతమ్ తో పాటుగా పరిశీలించారు. విశాలంగా ఉన్న తరుణ్ హట్ లో రూరల్ ఎంపీడీవో కార్యాలయం ఏసీబీ కార్యాలయం తహసిల్దార్ ఆఫీస్ రూరల్ గ్రంథాలయం ఇక్కడ ఏర్పాటు చేస్తే మండల ప్రజలకి సౌలభ్యంగా ఉంటుందని స్థానిక నాయకులు మంత్రికి వివరించారు.

దానికి అనుకూలంగా స్పందించిన మంత్రి వెంటనే తగ్గిన చర్యలు తీసుకుని ప్రభుత్వ కార్యాలయాలని ఒకే చోట ఏర్పాటు చేయడానికి శ్రీకారం చుట్టాలని కలెక్టర్ కి సూచించారు ఈ కార్యాలయంలో కాంగ్రెస్ నాయకులు మద్దిలేని స్వర్ణకుమారి బండి జగదీష్ కొప్పుల చంద్రశేఖర్ తో పాటుగా వెంపటి రవి తదితరులు ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news