మహేంద్ర ధోని సంచలన నిర్ణయం..!

-

ఐపీఎల్ 2024 సీజన్ 17వ ఎడిషన్ మరికొద్ది రోజుల్లోనే ప్రారంభం కాబోతుంది. మార్చి 22 నుండి దాదాపు 74 రోజులపాటు ఇది జరగబోతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఐపిఎల్ మోస్ట్ సక్సెస్ఫుల్ టీం చెన్నై సూపర్ కింగ్స్ కి ఊహించని షాక్ తగిలింది జట్టు సారథి మహేంద్ర సింగ్ ధోని సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ సీజన్ నుండి ఆటకి గుడ్ బై చెప్పాలని ధోని అనుకుంటున్నాట్లు తెలుస్తోంది. ఈ మేరకు తన నిర్ణయాన్ని ఇప్పటికే సీఎస్కే జట్టు యజమాన్యానికి చెప్పేసినట్లు వార్తలు అయితే వస్తున్నాయి.

ట్విట్టర్ వేదికగా ధోని కొత్త సీజన్లో కొత్త పాత్ర కోసం వేచి ఉండలేనని పోస్ట్ పెట్టాడు దీంతో వచ్చిన వార్తలు నిజమేనని రుజువైంది. సీఎస్కే ఫ్యాన్స్ ఇది చూసి నిరాశ చెందుతున్నారు కొత్త పాత్ర అంటే ఎంఎస్ జట్టుకి మెంటర్ గా కనపడబోతున్నాడని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు అభిమానులైతే ఎక్కువ ఆలోచించేస్తున్నారు. ఒకవేళ మహేంద్ర సింగ్ ధోని గుడ్ బై చెప్పేస్తే అతని స్థానంలో ఎవరిని పెడతారు అనేది కూడా తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news