పల్నాడులో డీజిల్ దొంగల హల్ చల్‌…ఏకంగా లారీలో నుంచి !

-

పల్నాడు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. పల్నాడు లో డీజిల్ దొంగలు హల్ చల్ చేస్తున్నారు. కారులో వచ్చి లారీలలో ఉన్న డీజిల్ చోరీ చేస్తున్నారు దొంగల ముఠా. ఈ సంఘటన ఆదివారం వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. అద్దంకి-నార్కెట్ పల్లి హైవేపై అర్ధరాత్రి డీజిల్ చోరీ చేస్తున్నారు దొంగలు.

Diesel thieves are making a fuss in Palnadu

లారీ డ్రైవర్లు అలసిపోయి నిద్రిస్తున్న సమయంలో, లారీల నుండి డీజిల్ ని దొంగిలిస్తున్నారు దొంగలు. తెల్లవారేసరికి డీజిల్ తగ్గిపోతుండటంతో, లబోదిబోమంటున్నారు లారీ డ్రైవర్లు. హైవే లలో తమకు రక్షణ కల్పించాలని వేడుకుంటున్నారు లారీ డ్రైవర్లు. ఇక ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news