యజామాని పై బెంగ..ఆ శునకం మాత్రం అక్కడే…!

-

భారీ వర్షాలకు ప్రజానీకమే అతలాకుతలం అయిపోయింది. ఇక మూగజీవాల పరిస్థితి మరీ దారుణం. ఊరూ ఏరూ ఏకం కావడంతో వాటికి తిండి కూడా దొరక్క అల్లాడుతున్నాయి. మరోవైపు ఇదే సమయంలో హృదయాన్ని కదిలించే దృశ్యం సరూర్‌నగర్‌లో కనిపించింది. ఇల్లు గోడ కూలి గ్రౌండ్‌ఫ్లోర్‌ లోకి నీరు రావడంతో ఇంటికి తాళం వేసి వెళ్లిపోయారు. అయితే పెంపుడు శునకాన్ని అక్కడే వదిలేశారు. స్థానికులు గమనించి అన్నం, నీళ్లు పెడుతున్నా… యజమానిపై బెంగతో అది తినడం మానేసింది.

Read more RELATED
Recommended to you

Latest news