7 రాజ్యసభ స్థానాలకు ఎన్నికల షెడ్యూల్‌ విడుదల

-

కేంద్ర ఎన్నికల సంఘం మరో కీలక నిర్ణయం తీసుకుంది. దేశ వ్యాప్తంగా ఖాళీ గా ఉన్నటు వంటి రాజ్య సభ స్థానాలను భర్తీ చేసేందుకు నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఏడు రాజ్య సభ స్థానాల భర్తీ కి షెడ్యూల్‌ విడుదల చేసింది కేంద్ర ఎన్నికల సంఘం.

కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం ప్రకారం… తమిళ నాడు రాష్ట్రంలో రెండు రాజ్య సభ సీట్లు, పుదు చ్చేరి, అస్సాం, పశ్చిమ బెంగాల్‌, మహారాష్ట్ర మరియు మధ్య ప్రదేశ్‌ రాష్ట్రాల్లోని 5 రాజ్య సభ స్థానాలు భర్తీ కానున్నాయి. ఇక ఈ నెల సెప్టెంబర్‌ 15 వ తేదీన నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుండగా… ఇదే నెల 22 తేదీన నామినేషన్ల ప్రక్రియ ముగియనుంది. అలాగే.. 27 వ తేదీన… నామినేషన్ల ప్రక్రియ ముగియనుంది. ఇక ఈ రాజ్య సభ ఎన్నికలు అక్టోబర్‌ 4 వ తేదీన జరుగనుంది. అలాగే.. కౌంటింగ్‌ కూడా అదే రోజున జరుగనుంది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం కీలక ప్రకటన చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news