BREAKING : రంగారెడ్డిలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి

-

దేశంలో మరియు రాష్ట్రంలో రెండు రోజులకు రోడ్డు ప్రమాదాల సంఖ్య విపరీతంగా పెరుగుతుంది. కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని కఠిన నియమ నిబంధనలు అమలు చేసినప్పటికీ రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి.

ఇక తాజాగా తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా తుమ్మనూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. డీసీఎం వాహనాన్ని కారు ఢీకొన్న ఘటనలో ఏకంగా నలుగురు మృతి చెందారు. మిత్రులందరికీ కుటుంబానికి చెందినట్లు సమాచారం అందుతుంది. కేశవులు మరియు శ్రీనివాసులు, యాదయ్య అలాగే రామస్వామి ఈ ప్రమాదంలో మృతి చెందారని పోలీసులు గుర్తించారు. కాగా వీరంతా ఆ నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news