ఫైర్ సర్వీసెస్ డీజీ: ఈ సంఖ్యలో మృతదేహాలను నేనెప్పుడూ చూడలేదు…

-

ఒడిశా రాష్ట్రంలోని బాలాసోర్ రైల్ ప్రమాద ఘనత ఎందరినో కలచివేస్తోంది. ఈ ఘటనలో 300 మందికి పైగా మరణించినట్లు ప్రభుత్వం తెలుపుతోంది. ఇంకా మృతదేహాలను బోగీల నుండి తీయవలసి ఉందని అధికార వర్గాల నుండి సమాచారం అందుతోంది. కాగా ఫైర్ సర్వీసెస్ డీజీ సుధాన్సు ఈ ఘటనకు సంబంధించి ఒక కీలక విషయం చెప్పారు. ఈయన ఈ ప్రమాదంలో మరణించిన మృతదేహాలను తొలగించడానికి వివిధ మార్గాల ద్వారా ప్రయత్నాలు చేస్తున్నట్లు చెప్పారు. కొన్ని మృతదేహాలను తీయదనాయికి క్రేన్ లను సైతం వాడుతున్నట్లు సుధాన్సు చెప్పారు. ఇక ఈయన మాట్లాడుతూ నా జీవితంలో ఎప్పుడూ ఈ స్థాయిలో నేను మృతదేహాలను చూడలేదని చెప్పారు.

ఇలా జరగడం చాలా బాధగా ఉందని చెప్పారు, ఇంకా బోగీల మధ్యలో కొన్ని శవాలు ఇరుక్కుని ఉన్నాయని వాటిని బయటకు తీయడానికి మరికొన్ని ట్రాన్స్ లను ఉపయోగిస్తున్నామన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news