న్యూఢిల్లీ: మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి భారతరత్న పురస్కారం లభించింది. ప్రెసిడెంట్ రామ్నాథ్ కోవింద్.. భారత అత్యున్నత పౌర పురస్కారాన్ని ప్రణబ్ ముఖర్జీకి ఇచ్చి సత్కరించారు. ప్రణబ్తో పాటు సామాజిక సేవకుడు నానాజీ దేశ్ముఖ్, మ్యూజిక్ మాస్ట్రో భూపెన్ హజారికాలను భారతరత్నతో గౌరవించారు. అయితే.. నానాజీ, భూపెన్లకు మరణానంతరం భారతరత్న ఇచ్చారు.
ప్రణబ్ ముఖర్జీకి భారతరత్న
By Anil Kumar
-
Previous article
Next article
Read more RELATEDRecommended to you
జగన్వి నకిలీ నవరత్నాలు : చంద్రబాబు నాయుడు
తెలుగుదేశం పార్టీది ప్రజా మేనిఫెస్టో అని, జగన్ది నకిలీ నవరత్నాలు అని...
Ganesh -
4 నెలల్లోనే ఇంత ఘోరంగా విఫలమైన ముఖ్యమంత్రిని ఎప్పుడూ చూడలేదు : జగదీష్ రెడ్డి
రాష్ట్రంలో కాంగ్రెస్ గ్రాఫ్ నానాటికి పడిపోతోంది.. సీఎం ని చూస్తే జాలేస్తోంది...
Ganesh -
IPL 2024 : ఆల్ అవుట్ అయిన గుజరాత్… బెంగళూరు టార్గెట్ ఎంతంటే ?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 17వ సీజన్ లో భాగంగా ఈరోజు గుజరాత్...
Ganesh -