ప్రణబ్ ముఖర్జీకి భారతరత్న

-

former president Pranab Mukherjee awarded bharat ratna

న్యూఢిల్లీ: మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి భారతరత్న పురస్కారం లభించింది. ప్రెసిడెంట్ రామ్‌నాథ్ కోవింద్.. భారత అత్యున్నత పౌర పురస్కారాన్ని ప్రణబ్ ముఖర్జీకి ఇచ్చి సత్కరించారు. ప్రణబ్‌తో పాటు సామాజిక సేవకుడు నానాజీ దేశ్‌ముఖ్, మ్యూజిక్ మాస్ట్రో భూపెన్ హజారికాలను భారతరత్నతో గౌరవించారు. అయితే.. నానాజీ, భూపెన్‌లకు మరణానంతరం భారతరత్న ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news