విశాఖపట్నం: మాజీ స్పీకర్ కావలి ప్రతిభా భారతికి గుండెపోటు వచ్చింది. ప్రతిభా భారతి తండ్రి జస్టిస్ పున్నయ్య(92) అనారోగ్యంతో విశాఖలోని పినాకిల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన్ని చూసేందుకు శుక్రవారం ఆస్పత్రికి వచ్చిన ఆమెకు ఒక్కసారిగా గుండెపోటు వచ్చింది. దీంతో కుటుంబసభ్యులు ఆమెను అదే ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ప్రతిభా భారతి పరిస్థితి విషమంగా ఉందని, షుగర్ లెవల్స్ బాగా తగ్గిపోయాయని వైద్యులు చెబుతున్నారు. ప్రతిభా భారతికి తండ్రితో అనుబంధం ఎక్కువని.. ఆయన పరిస్థితి చూసి ఆందోళనకు గురికావడంతోనే గుండెపోటు వచ్చిందని ఆమె కుమార్తె గ్రీష్మా ప్రసాద్ తెలిపారు.
మాజీ స్పీకర్ ప్రతిభా భారతికి గుండెపోటు
By Anil Kumar
-
Read more RELATEDRecommended to you
లోక్ సభ ఎన్నికల్లో డబుల్ డిజిట్ సీట్లు గెలవబోతున్నాం : కిషన్ రెడ్డి
ఆరు గ్యారంటీలను అమలు చేయలేక సీఎం రేవంత్రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని...
Ganesh -
ఇది సీఎం మాట్లాడే భాషేనా..కేసిఆర్ ఫైర్
నాగర్కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో నిర్వహించిన రోడ్ షోలో కేసీఆర్ పాల్గొన్నారు.ఈ...
Ganesh -
సీఎం మాటలు కోటలు దాటుతుంటే పనులు గడప దాటడం లేదు : కేసిఆర్
కాంగ్రెస్ ప్రభుత్వానికి సురుకు పెట్టి బలుపు దింపాలని బీఆర్ఎస్ అధినేత, మాజీ...
Ganesh -