హైదరాబాద్ నగరంలోని జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో కరోనా కలకలం రేపింది. 4వ ఫ్లోర్లోని ఓ సెక్షన్లో పని చేసే ఉద్యోగికి కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో వెంటనే ఆ ఉద్యోగిని ఆసుపత్రికి తరలించారు అధికారులు. అలాగే 4వ ఫ్లోర్లోని ఉద్యోగులను ఇళ్ళకి పంపించేసి మొత్తం ఫ్లోర్లో శానిటైజేషన్ చర్యలు ప్రారంభించారు. అయితే ఆ ఉద్యోగికి కరోనా ఎలా వచ్చింది. ఆయన ఎవరెవరిని కలిశారనే అంశంపై అధికారులు ఆరాతీస్తున్నారు.
GHMC ప్రధాన కార్యాలయంలోని కరోనా కలకలం..!
-
Read more RELATEDRecommended to you
గోద్రా అల్లర్లపై ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు
లోక్సభ ఎన్నికల మూడోవిడత పోలింగ్ తేదీ సమీపించిన వేళ ప్రధాని నరేంద్ర...
ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి.. గుర్రున తిరుగుతున్న మీటర్లు.. 50 శాతంపైగా పెరిగిన కరెంటు వినియోగం
భానుడి భగభగలతు తెలంగాణ ప్రజలు అల్లాడిపోతున్నారు. ఉదయం 8 గంటల నుంచే...
తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవే
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. హైదరాబాద్ మార్కెట్లో...