మహిళలకు శుభవార్త.. మరోసారి భారీగా పడిపోయిన బంగారం, వెండి ధరలు

-

ప్రపంచ దేశాల్లోనే.. అత్యంత విలువైన వస్తువు.. బంగారం. ముఖ్యంగా మన ఇండియాలో.. బంగారానికి ఉన్న డిమాండ్‌ మరేదానికి ఉండదు. మన దేశంలోనే కాదు.. చాలా దేశాల్లోని మహిళలు… బంగారం కొనేందుకు చాలా ఆసక్తి చూపుతారు. అయితే.. కరోనా మహమ్మారి విజృంభించిన అనంతరం… బంగారం ధరలు విపరీతంగా పెరిగిపోతుననాయి.

గత రెండు రోజుల నుంచి కూడా బంగా రం ధరలు బాగానే పెరిగి పో యాయి. అయితే… తాజాగా బంగారం ధరలు భారీగా పడిపోయాయి. హై దరాబాద్‌ లో 22 క్యారెట్ల 10 గ్రాముల గొల్డ్ పై రూ. 250 వ‌ర‌కు త‌గ్గి.. రూ. 44, 600 కి చేరుకుంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ పై రూ. 280 వ‌ర‌కు త‌గ్గి… 48, 650 కి చేరుకుంది. ఇక బంగారం ధరలతో పాటు వెండి ధరలు భారీగానే తగ్గి పోయాయి. కిలో వెండి ధర రూ. 200 తగ్గి 66,300 లకు చేరుకుంది. శుభ కార్యాలు ఇప్పుడు లేక పోవడంతో బంగారం ఇంకా భారీగా తగ్గే అవకాశాలు ఉన్నట్లు ఆర్థిక శాఖ అధికారులు చెబుతున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news