JNTU విద్యార్థుల ఆందోళన పై స్పందించిన గవర్నర్

-

JNTU విద్యార్థుల ఆందోళన పై గవర్నర్ తమిళిసై స్పందించారు. మీ అభ్యర్థనను vc దృష్టికి తీసుకెళ్లానని.. ఆయన వర్శిటీ కమిటీ తో మాట్లాడారని ఆమె వెల్లడించారు.రెండు సార్లు ఈ అంశం పై చర్చించేందుకు vc రాజ్ భవన్ వచ్చారని.. సబ్జెక్ట్ మినహాయింపులో ఆచరణాత్మక ఇబ్బందులను, విద్యార్థులకు జరిగే నష్టాన్ని వివరించారని తెలిపారు గవర్నర్ తమిళిసై.

గ్రేస్ మార్కులను పెంచడం సాధ్యమని… సబ్జెక్ట్ మినహాయింపు ఇవ్వడం సాధ్యం కాదని అని స్పష్టం చేశారని..నా అభ్యర్థన మేరకు గ్రేస్ మార్క్స్ పెంచారన్నారు. విద్యార్థులు సరైన శ్రద్ధతో ఆశావాద దృక్పథం తో ముందుకు సాగాలని నా విజ్ఞప్తి అని వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news