రూ.10 భోజనం పెట్టిన తాత మృతి!?

-

అతను ఓ వృద్ధుడు.. కాలం ఏదైనా అతి తక్కువ ధరకే భోజనం అందించడం అతని స్పెషలిటీ. కరోనా వైరస్ కాలం నడుస్తున్నప్పటికీ.. నిత్యావసరాల ధరలు పెరిగినప్పటికీ అతను రూ.10లకే భోజనం పెట్టిన వృద్ధుడు రాము కన్నుమూశాడు. సుమారు 50 సంవత్సరాలుగా హోటల్ నిర్వహిస్తున్నాడు.

Grandfather who gave food for Rs 10 died
Grandfather who gave food for Rs 10 died

ఇంకా ఈ విషయంపై స్థానికులు మాట్లాడుతూ .. హోటల్ ప్రారంభం నుండి అతను రూపాయికి, రూ.2లేకే భోజనం పెట్టేవాడని తెలిపారు. ఇంకా ఇటీవల కాలంలోనూ అయన 10 రూపాయలకే పెంచారట. అయితే అతని హోటల్ లో భోజనం చేశాక తోచినంత సాయం అందించేవారని చెప్పారు.

ఇంకా అతనికి స్నేహితులు, స్వచ్ఛంద సంస్థలు కూడా అండగా నిలిచాయని వారు తెలిపారు. ఆలా వారు అందించిన మొత్తం సాయంతోనే మిగతావారికి కూడా వారు తక్కువ ధరకే భోజనం పెట్టినట్టు స్థానికులు గుర్తుచేసుకున్నారు. అతని కుటుంబ ఖర్చులకు డబ్బు లేకపోయినప్పటికీ అతను హోటల్‌ నిర్వహణను మాత్రం మానుకోలేదని వృద్దున్ని తలుచుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news