దేశ ప్రధాని మోడీ పిలుపుమేరకు భారతదేశం మొత్తం జనతా కర్ఫ్యూ పాటిస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో కూడా కరోనా వైరస్ వ్యాధి తీవ్ర స్థాయిలో ఉండటంతో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరు బయటికి రాకూడదని పిలుపు ఇవ్వటం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కొద్ది కేసులు బయట పడుతున్న నేపథ్యంలో ఎక్కడికక్కడ కఠినమైన చర్యలు చేపడుతున్నారు కేసీఆర్. ముఖ్యంగా హైదరాబాద్ మెట్రోపాలిటన్ నగరం కావటంతో చాలామంది సాఫ్టువేర్ ఉద్యోగస్తులు ఉండటంతో…ఈ వైరస్ ప్రభావం చాలా గట్టిగా ఉంది.
శభాష్ హైదరబాద్ పోలీసు .. అద్దరగొట్టేశారు..!!
-