తెలంగాణలో ఈరోజు నుండి గురుకులాలు ప్రారంభంకానున్నాయి. హైకోర్టు ఆదేశాలతో గురుకులాలు తెరుచుకున్నాయి. దాంతో నాలుగున్నర లక్షల మంది విద్యార్థులకు ప్రత్యేక తరగతులు జరగనున్నాయి. కోర్టు తీర్పు నేపథ్యంలో బుధవారం బిసి కులాలు వసతి గృహాలు ప్రారంభమయ్యాయి. ఇక ఎస్సీ గురుకుల విశ్వవిద్యాలయాలు ఈరోజు నుండి ప్రారంభిస్తున్నట్టు అధికారులు వెల్లడించారు.ఇదిలా ఉంటే కరోనా నేపథ్యంలో గురుకులాలను తెరవద్దని గతంలో హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. దాంతో ఇప్పటికే పాఠశాలలు తెరుచుకున్నా గురుకులాలు తెరుచుకోకపోవడం తో విద్యార్థులకు ఇంకా ఆన్లైన్ బోధన తోనే పాఠాలు చెబుతున్నారు. హైకోర్టు తాజాగా ఇచ్చిన తీర్పుతో విద్యార్థులకు ప్రత్యక్ష తరగతులు జరగనున్నాయి.
తెలంగాణలో నేటి నుండి గురుకులాలు ప్రారంభం…!
By Surya
-
Previous article
Next article
Read more RELATEDRecommended to you
దానం నాగేందర్ ను లక్ష మెజార్టీతో గెలిపిస్తే కేంద్రమంత్రిని చేసే బాధ్యత నాది : రేవంత్ రెడ్డి
హైదరాబాద్ కు మెట్రో రైలు రావడానికి కారణం కాంగ్రెస్ పార్టీ అని...
Ganesh -
SSC exam: నిరుద్యోగులకు అలర్ట్… రేపే లాస్ట్ డేట్
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం సన్నద్ధమవుతున్న అభ్యర్థుల కోసం స్టాఫ్ సెలక్షన్...
Ganesh -
బెంగళూరులో భారీ వర్షాలు.. జలమయమైన రోడ్లు
ఒకవైపు నీటి కొరత.. ఇంకోవైపు తీవ్రమైన ఎండలతో అల్లాడిపోతున్నా టెక్ సిటీ...
Ganesh -