తనకన్నా 15 ఏళ్లు పెద్దదైన ఆంటీతో అల్లుడు శృంగారం.. !

-

భారత్-పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉన్న బార్మర్ జిల్లాలో నివసించే ఓ యువకుడికి ఏడాది క్రితం వివాహం అయింది. అయితే అతడి కన్ను పిల్లనిచ్చిన అత్తపై పడింది. ఆమె కూడా అతనిపై మనసు పడింది. ఇద్దరి మధ్య కొద్ది నెలలుగా ఎఫైర్ నడుస్తోంది. అయితే ఏమైందో ఏమో తెలియదు కానీ, మంగళవారం లంగెర ఫాంట ప్రాంతానికి ఈ సమీపంలో అత్త (40) అల్లుడు (30) ఉరేసుకొని సామూహిక హత్యకు పాల్పడ్డారు.

ఓ చెట్టుకు వేలాడుతున్న ఇద్దరు మృతదేహాలను బార్మర్-రాముసర్ రహదారి గుండా వెళుతున్న డ్రైవర్లు గుర్తించారు. వెంటనే స్థానిక రూరల్ పోలీస్ స్టేషన్ కు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న గ్రామస్తులు కూడా పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు.

అనంతరం రూరల్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని, ఇద్దరి మృతదేహాలను గుర్తించారు. వారి మధ్య ఎఫైర్ నడుస్తోందని ఈ క్రమంలోనే వారిద్దరూ ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు ప్రాథమికంగా వెలుగులోకి వచ్చిందని పోలీసు అధికారి తెలిపారు. మృతులు ఇద్దరి నేపథ్యంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. బంధువులు వచ్చిన తర్వాత వారి నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news