తెల్లవారుజాము 4గంటల నుంచి క్యూ..హోస్కోట్‌ బిర్యాని స్పెషల్ అదే…!

-

ఉదయం ఆరున్నకు హోటల్‌ తెరుస్తారంటే… తెల్లవారుజాము నాలుగు గంటల నుంచి క్యూలో నిల్చున్నారు జనం. అప్పటికే క్యూ కిలో మీటరు దాటింది.హోస్కోట్‌ బిర్యాని రుచి అమోఘం అంటున్నారు భోజన ప్రియులు అందుకే… బెంగళూరులో బిర్యాని కోసం భోజన ప్రియులు ఎగబడ్డారు. గంటల తరబడి క్యూలో నిలబడి మరీ కొంటున్నారు.

బెంగళూరు హోస్కోట్‌ బిర్యాని కోసం జనం ఎలా ఎగబడ్డారంటే… సామాజిక దూరం పాటించాలనే స్పృహ కూడా కోల్పోయారు. తెల్లవారుజాము నాలుగు గంటలకే వచ్చి టోకెన్లు తీసుకుని మరీ బరులుతీరారు. ఇక ఉదయం హోటల్‌ తెరవగానే ఒకరు మీద ఒకరు పడి బిర్యానీ కొనుగోలు చేశారు జనం. కొందరు హల్లో బోంచేయగా, కొందరు పార్సిళ్లు తీసుకెళ్లారు.

Read more RELATED
Recommended to you

Latest news