విద్యార్థులకు హైదరాబాద్ మెట్రో గుడ్ న్యూస్…

-

తెలంగాణ లోని హైదరాబాద్ మెట్రో రైలు గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న విద్యార్థులకు శుభవార్తను అందించింది. బస్సు లలో తిరిగే స్టూడెంట్స్ కు ఎలా అయితే ఆర్టీసీ బస్సు పాస్ లను ఇస్తుందో.. ఇప్పుడు అదే విధంగా హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ కూడా స్టూడెంట్స్ కు పాస్ లు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. ఈ రోజు నుండి ఈ పాస్ లు అందుబాటులోకి వచ్చాయి, ఈ పాస్ లు కావాలి అనుకున్న విద్యార్థులు ఏ స్టేషన్ లో అయినా స్టూడెంట్ ఐడి కార్డు లను చూపించి తీసుకోవచ్చని పేర్కొంది. కాగా ఇందులో మార్క ఆఫర్ ను కూడా స్టూడెంట్స్ కు అందించనుంది… 20 రైడ్స్ కు మాత్రమే డబ్బులు చెల్లించి మొత్తం 30 రైడ్స్ పొందే అవకాశం ఉంది.

ఈ పాస్ కు జులై 1 నుండి మార్చి 31 2024 వరకు వ్యాలిడిటీ ఉంటుందని తెలిపింది. మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే స్టూడెంట్స్ అందరూ మెట్రో పాస్ లను పొందండి.

Read more RELATED
Recommended to you

Latest news