వైసీపీ ఎమ్మెల్యే అంబ‌టి రాంబాబు ఇంటి ముందు హైడ్రామా

-

వైసీపీ నేత ఎమ్మెల్యే అంబ‌టి రాంబాబు ఇంటి వద్ద హైడ్రామా నెల‌కొంది. అంబ‌టి రాంబాబు ఇంటి ముందు టీడీపీ నేత‌లు భారీ ధ‌ర్న నిర్వ‌హించారు. దీంతో అంబటి రాంబాబు ఇంటి వద్ద పోలీసులు ప‌టీష్ట బందోబ‌స్తు ను ఎర్పాటు చేశారు. అయితే ఆంధ్ర ప్ర‌దేశ్ అసెంబ్లీ వేదికగా టీడీపీ అధినేత‌ చంద్రబాబుపై వైసీపీ ఎంపీ అంబటి రాంబాబు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. దీంతో రాష్ట్ర టీడీపీ నేత‌లు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళ‌న‌లు చేస్తున్నారు. అంతే కాకుండ ఈ రోజు రాత్రి అంబ‌టి రాంబాబు ఇంటి ని టీడీపీ నేత‌లు ముట్ట‌డించారు.

దీంతో టీడీపీ నేత‌లు నజీర్, అన్నాబత్తుని జయలక్ష్మి తో పాటు ప‌లువురు టీడీపీ నాయ‌కులను, కార్య క‌ర్త‌ల‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఇతర టీడీపీ నేతలు. అలాగే అంబ‌టి రాంబాబు ఇంటి ముందు టీడీపీ నాయ‌కులు , కార్య‌క‌ర్త‌లు మ‌ళ్లి అందోళ‌నలు చేయ‌కుండా భారీగా బందోబ‌స్తు ను ఎర్పాటు చేశారు. కాగ టీడీపీ ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్ర వ్యాప్తం గా ఆందోళ‌న‌లు చేస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news